#TopNewsAtThisHour #TopNews #DDNewsAndhra
♦ భారత్ ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్ధిక వ్యవస్థగా అవతరించిందన్న ప్రధాని, సులభతర వాణిజ్యం కోసం అనేక నూతన సంస్కరణలు తీసుకువచ్చామన్న మోదీ
♦ మంగళగిరి ఎయిమ్స్ ను సందర్శించిన కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి..
మరిన్ని మెరుగైన వైద్య సేవలు అందించేలా ఎయిమ్స్ ను తీర్చిదిద్దుతామన్న డాక్టర్ భారతీ ప్రవీణ్ పవార్
♦ నాణ్యతా ప్రమాణాలతో రహదారుల అభివృద్ధి పనులు చేపట్టామన్న రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి, 2 వేల 205 కోట్ల రూపాయలతో రహదారుల ఆధునీకీకరణ పనులు జరుగుతున్నాయన్న దాడిశెట్టి రాజ
♦ ఆత్మకూరు ఉపఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, నెల్లూరు అభివృద్ధిలో బీజేపీ పాత్ర స్పష్టంగా ఉందన్న సోమువీర్రాజు
♦ నాలుగు రాష్ట్రాలలో రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో సత్తా చాటిన బీజేపీ, 9 స్థానాలను కైవసం చేసుకున్న బీజేపీ, 7 స్థానాలకే పరిమితమైన కాంగ్రెస్ కూటమి
Subscribe to DD News Andhra YouTube channel and get authentic News and Live updates.
Press the Bell 🔔 icon on Our Youtube Channel and never miss any update.
Follow Us On :
https://www.facebook.com/DDNewsAndhraOfficialhttps://www.instagram.com/ddnewsandhra_official/https://twitter.com/DDNewsAndhra